Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 'నేషన్ మూడ్' : శరద్ పవార్

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (09:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇపుడు దేశం మూడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నేషన్ మూడ్ మారుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయని తెలిపారు. 
 
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి లోక్‌సభ స్థానాల పంపకాలపై ప్రశ్నించగా, తానేమీ జ్యోతిష్యుడిని కాదన్నారు. ప్రధాని మోడీ చిన్న చిన్న అంశాలపై దృష్టిసారిస్తున్నారని, కానీ, వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ఆయన మాత్రం మౌనంగా ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు. పైగా, ఇందిరా గాంధీ విమర్శలు గుప్పిస్తూ, జాతి ప్రయోజనాలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన స్పందిస్తూ, సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసి అతడికి అన్యాయం చేశారని, ఇపుడు ఆయన విడుదల కావడం శుభపరిణామమన్నారు. ఆయన విడుదల కావడంతో ఇపుడు దేశం యావత్‌కు నిజం తెలుస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments