Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (18:30 IST)
నత్తలా నడుచుకుంటూ వస్తున్నాయి నైరుతి రుతు పవనాలు. తెలుగు రాష్ట్రాల్లోకి 8న వస్తాయనుకుంటే ఇవాళే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. వేసవి ఎండలకు కిందామీదు అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సిందే. 
 
తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో అప్పట్లో వర్షాలు బీభత్సం సృష్టించిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments