Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు : రెడ్ అలర్ట్.. ఉత్తరాదిన ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:34 IST)
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజ‌రాత్‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయార‌ు. ఇంకా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్‌లో వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments