Webdunia - Bharat's app for daily news and videos

Install App

39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చారు.. ప్రైవేట్ భాగాలను తాకారు..

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (12:02 IST)
కోల్ కతాలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చాక  సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 39 ఏళ్ల మహిళా రోగి కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో పిత్తాశయ శస్త్రచికిత్స చేయించుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్‌లో కొంచెం మత్తులో ఉండగానే సిబ్బంది తన ప్రైవేటు భాగాలను తాకారని మహిళా రోగి ఆరోపించారు. ఈ మేరకు మహిళా రోగి పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 
 
స్పృహలోకి వచ్చిన తర్వాత తన శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గుర్తులను మహిళ గమనించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం