Webdunia - Bharat's app for daily news and videos

Install App

39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చారు.. ప్రైవేట్ భాగాలను తాకారు..

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (12:02 IST)
కోల్ కతాలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చాక  సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 39 ఏళ్ల మహిళా రోగి కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో పిత్తాశయ శస్త్రచికిత్స చేయించుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్‌లో కొంచెం మత్తులో ఉండగానే సిబ్బంది తన ప్రైవేటు భాగాలను తాకారని మహిళా రోగి ఆరోపించారు. ఈ మేరకు మహిళా రోగి పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 
 
స్పృహలోకి వచ్చిన తర్వాత తన శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గుర్తులను మహిళ గమనించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం