మోహన్ లాల్‌కు అత్యున్నత పద్మభూషణ్ అవార్డ్..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (17:22 IST)
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దక్షణాదిలోని ఉత్తమ నటులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలక్షణ నటుడిగా పేరుపొందారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మోహన్‌లాల్‌కి పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందించే పద్మభూషన్ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. 
 
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మోహన్ లాల్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
తనకు వ్యక్తిగతంగానూ, ఓ నటుడిగానూ ఇది పెద్ద అచీవ్‌మెంట్ అని పేర్కొన్నాడు. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41వ వసంతాలు పూర్తయ్యాయని, తన సహచర నటులు, కుటుంబసభ్యులు తన యొక్క సినీ ప్రయాణంలో వెంట ఉండి సహకారం అందించిన ప్రతి ఒక్కరూ తన విజయంలో భాగస్వాములేనని మోహన్ లాల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments