Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లన్ని కంటే వారికి భగవత్ తిండి పెడతారా : మాయావతి ప్రశ్న

హిందువులంతా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని తద్వారా హిందూ జనాభా పెరిగేందుకు దోహదపడాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ముఖ్యంగా బ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (11:44 IST)
హిందువులంతా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని తద్వారా హిందూ జనాభా పెరిగేందుకు దోహదపడాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ముఖ్యంగా బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ఆగ్రాలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రారంభించారు. 'హిందూ జనాభా పెరగడం కోసం ఎక్కువ మంది సంతానాన్ని కనాలని భగవత్ చెబుతున్నారు. అలాగే చేసి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తే వారికి ఆహారం ఆయన పెడతారా?' అని మాయ ప్రశ్నించారు. అదనపు పిల్లలందరికీ ఆహారం అందేలా చూడాలంటూ ముందుగా బీజేపీ అధ్యక్షుడికి చెప్పడంటూ భగవతకు సూచించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments