Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ మార్చిన మోదీ

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:23 IST)
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ను మార్చేశారు. ఇవాళ ఉద‌యం జాతిని ఉద్దేశించి మాట్లాడే స‌మ‌యంలో ఆయ‌న త‌న ముఖానికి మాస్క్ తొడుక్కున్నారు.

తెలుపు, న‌లుగు రంగు ఉన్న గ‌మ్‌చాను ఆయ‌న ముఖానికి చుట్టుకున్నారు. అదే పిక్‌ను ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌గా అప్‌లోడ్ చేశారు.  లాక్‌డౌన్‌ను దేశ‌వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం మోదీ త‌న ప్రొఫైల్ పిక్‌ను మార్చారు. 

నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి గ‌ట్టెక్కేందుకు ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌న్న సందేశాన్ని ఇచ్చారు. స్కార్ఫ్‌, గ‌మ్‌చా లాంటి మాస్క్‌ల‌ను ఇంట్లోనే ఉన్న సాధార‌ణ వ‌స్త్రంతో త‌యారు చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌ల సీఎంల‌తో జ‌రిగిన వీడియోకాన్ఫ‌రెన్స్ స‌మ‌యంలోనూ మోదీ మాస్క్ ధ‌రించిన విష‌యం తెలిసిందే. రెండ‌వ ద‌శ‌లోనూ అత్యంత క‌ఠినంగా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు త‌న సందేశంలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments