Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న: మోదీ ప్రకటన

సెల్వి
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (14:59 IST)
PV Narasimha Rao
మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్‌సింగ్‌లతో పాటు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 
 
సోషల్ మీడియా పోస్ట్‌లో, పివి నరసింహారావు గారిని సత్కరించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించడం వారి ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఈ ప్రకటన భారతదేశ చరిత్రలో వారి స్థానాన్ని సుస్థిరం చేస్తుందని చెప్పారు.
 
ఉమ్మడి ఏపీ కరీంనగర్‌లో పుట్టి పెరిగిన పీవీ నరసింహారువు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు పలు కేంద్ర మంత్రి పదవుల్ని చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments