Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఫ్యాంటు బ్యాక్ పాకెట్‌లో పేలిపోయిన సెల్‌ఫోన్ (Video)

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (09:11 IST)
దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగ యుగం నడుస్తుంది. దేశంలోని 145 మంది జనాభా ఉంటే వారిలో 45 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నట్టు టెలికాం సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అధునాత స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలు కూడా అధిక సంఖ్యలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా, స్మార్ట్ ఫోన్లు ఉత్తిపుణ్యానికే పేలిపోతున్నాయి. మొబైల్ చార్జింగ్ పెట్టిన సమయంలో, ప్యాకెట్లలో పెట్టుకున్నపుడు, గంటల కొద్దీ మాట్లాడుతున్నపుడు వేడెక్కి పేలిపోతూ ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి.
 
తాజాగా ఓ మహిళ తన భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా, ఆమె ఫ్యాంటు వెనుక జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. భర్తతో కలిసి షాపింగ్ చేస్తుండగా జరిగిన ఈ పేలుడుతో ఆ మహిళ ఒక్కసారిగా గట్టిగా గీపెట్టింది. ఈ పేలుడును చూసిన ఇతర కొనుగోలుదారులు భయంతో వణికిపోయారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ పిరుదులతో పాటు చేతులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైయ్యాయి. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందన్నది తెలియలేదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments