Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (14:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంది. 
 
శుక్రవారం సీఎం జొరాంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మిజోరం లిక్కర్ ప్రొహిబిషన్ బిల్-2019కి ఆమోదం లభించింది. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఈ బిల్లు సభ ఆమోదం పొందగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 1997 నుంచి 2015 జనవరి వరకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. తిరిగి ఇపుడు నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments