Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:34 IST)
మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం పాలయ్యారు. అలాగే, మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 31వ తేదీ అర్థరాత్రి కేరళలోని కొచ్చిన్ సమీపంలో జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. 
 
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పింది. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్‌లో 'అన్సి ఇట్స్ టైం టు గో' అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియాగా అన్సీ కబీర్ ఎంపికకాగా, కాగా 2019లో మిస్ కేరళగా రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments