Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:34 IST)
మిస్ సౌత్ ఇండియా అన్సీ కబీర్ దుర్మరణం పాలయ్యారు. అలాగే, మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 31వ తేదీ అర్థరాత్రి కేరళలోని కొచ్చిన్ సమీపంలో జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృత్యువాతపడ్డారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. 
 
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పింది. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్‌లో 'అన్సి ఇట్స్ టైం టు గో' అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియాగా అన్సీ కబీర్ ఎంపికకాగా, కాగా 2019లో మిస్ కేరళగా రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments