Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌స్టాండ్ల‌లోనూ పాలిచ్చే కేంద్రాల‌ ఏర్పాటు: స‌జ్జన్నార్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:33 IST)
పోలీసు శాఖ‌లో ప‌నిచేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న అధికారి స‌జ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా కూడా త‌న సైల్‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే ప‌లు నిర్ణ‌యాలతో స‌జ్జ‌న్నార్ అంద‌రి దృష్టిని ఆర్టీసీ వైపు తిప్పారు. 
 
తాజాగా ఆయ‌న మ‌రో నిర్ణయం తీసుకున్నారు. సాధార‌ణంగా బాలింత‌లు పిల్ల‌ల‌కు పాలిచ్చేందుకు బ‌స్టాండ్ల‌లో ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్ల‌లో పాలిచ్చేందుకు ప్ర‌త్యేక కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే మొద‌ట‌గా ఈ కేంద్రాల‌ను హైద‌రాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ప్రారంభించనున్నారు. 
 
ఆ త‌ర‌్వాత రాష్ట్రంలోని అన్ని బ‌స్టాండ్ల‌లోనూ పాలిచ్చే కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణయం తీసుకున్నారు. స‌జ్జ‌న్నార్ వినాయ‌క చ‌వితి సంధ‌ర్బంగా వినాయ‌కుడిని బ‌స్సులో తీసుకువెళ్లి నిమ‌జ్జనం చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌నపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments