Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్ కోసం వెళ్లే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదు..

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (09:25 IST)
అబార్షన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించిన నేపథ్యంలో.. అబార్షన్ కోసం తమ వద్దకు వచ్చే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదంటూ సుప్రీం కీలక తీర్పు తెలిపింది. ఈ మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్ నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. 
 
సుప్రీం ధర్మాసనం ఇచ్చి ఈ తీర్పుపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు బాలికలు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది.
 
24 వారాల్లోపు దేశంలోని మహిళలందరూ సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవంటూ గురువారం కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. బాలికల విషయంలోనూ ఈ తీర్పును విస్తరించింది.
 
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టపరిధిని బాలికలకు విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో వైద్యులకు కూడా రక్షణ కల్పించింది. బాలికల అబార్షన్‌కు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments