Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను కాటేసిన పినతండ్రి... సుఖపెట్టి.. సుఖపడమని చెప్పిన తల్లి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు.

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:38 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భంధరించింది. ఈ సంఘటనలో బాలిక తల్లికూడా తనవంతు సహకారం అందించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
దివాస్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పినతండ్రి విజయ్ బైరాగితో కలిసి ఉంటున్నారు. ఆ బాలికపై కన్నేసిన పినతండ్రి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పశువులా మీదపడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆ మరుసటిరోజు నుంచి ప్రతి రోజూ అత్యాచారం చేయసాగాడు. అలా గత ఐదు నెలలుగా ఆ కామాంధుడికి దాసోహమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి కూడా ఆ కామాంధుడిని మందలించాల్సిపోయి... కుమార్తెనే ప్రోత్సహిస్తూ, వెళ్లి సుఖపెట్టి.. సుఖపడు అంటూ ప్రోత్సహించింది. 
 
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వాంతులు చేసుకోవడంతో ఆమెను బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా, మూడు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని వైద్యులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం