Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం : బాలిక కిడ్నాప్.. రేప్.. ఆపై గొంతునులుమి చంపేశారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (17:04 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను అపహరించిన దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ దారుణం బయటకు ఎక్కడ తెలుస్తోందనని భావించి ఆ చిన్నారి గొంతునులిమి దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజధాని జైపూర్‌కు 340 కి.మీ దూరంలోని జలావర్‌ జిల్లాలో జరిగింది.
 
జలావర్ జిల్లాకు చెందిన ఓ బాలిక... ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
ఇంతలో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైందని.. అనంతరం గొంతునులిమి చంపేశారని శవపరీక్ష నివేదికలో వెల్లడైంది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments