Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఏడుగురు బలాత్కారం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:29 IST)
ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఏడుగురు కామాంధులు బలాత్కారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో మార్చి-ఏప్రిల్‌ (లాక్‌డౌన్‌ సమయం)లో తన కుమార్తెపై కొందరు లైంగిక దాడి చేసినట్లు అందులో పేర్కొంది. 
 
దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన ముగ్గురు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు వ్యక్తులతో సహా ఏడుగురు ఈ అకృత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. బాలిక తన వాగ్మూలంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోఓదు చేసినట్లు డీసీపీ ఉమాశంకర్‌ దాష్‌ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలకు బంధించిన దర్యాప్తు విభాగానికి ఈ కేసును అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం