Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఏడుగురు బలాత్కారం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:29 IST)
ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఏడుగురు కామాంధులు బలాత్కారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో మార్చి-ఏప్రిల్‌ (లాక్‌డౌన్‌ సమయం)లో తన కుమార్తెపై కొందరు లైంగిక దాడి చేసినట్లు అందులో పేర్కొంది. 
 
దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థకు చెందిన ముగ్గురు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు వ్యక్తులతో సహా ఏడుగురు ఈ అకృత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. బాలిక తన వాగ్మూలంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోఓదు చేసినట్లు డీసీపీ ఉమాశంకర్‌ దాష్‌ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలకు బంధించిన దర్యాప్తు విభాగానికి ఈ కేసును అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం