Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్లిందనీ.. భర్త బలవన్మరణం

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:24 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌కు చెందిన అమర్ శివలాల్‌ చౌదరి (40) ఓ అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్‌ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడతుండేవాడు. 
 
ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గత నెల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన అతడు శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వద్ద సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అజ్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments