Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. రోగులందరూ సురక్షితం

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:00 IST)
ఢిల్లీ ఎయిమ్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఆల్‌ ఇండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రధాన అత్యవసర వార్డులో (ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో) ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మంటలు, పొగ కనిపించాయి. వెంటనే అప్రమత్తమయిన వైద్య సిబ్బంది రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించారు. 
 
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఏడు ఫైర్‌ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయి. అధికారులు మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని. ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments