Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయ ఎమ్మెల్యే ఆస్తులు 5174 శాతం పెరిగాయి

ప్రజా ప్రతినిధులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతారో మరోమారు నిరూపితమైంది. దీనికి మేఘాలయకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్తులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చ

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (19:24 IST)
ప్రజా ప్రతినిధులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతారో మరోమారు నిరూపితమైంది. దీనికి మేఘాలయకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్తులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఎన్నికల్లో డియోస్టర్నెస్ జిండియాంగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన 2013 శాసనసభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్‌లో తెలిపిన ఆస్తుల కన్నా ఈ ఏడాది చూపించిన ఆస్తులు భారీగా పెరిగాయి. 
 
ఈయన హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్‌పీడీపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2013లో ఈయన తనకు రూ.40 వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.21 లక్షలని పేర్కొన్నారు.
 
స్వతంత్ర ఎమ్మెల్యే మైఖేల్ టి సంగ్మా ఆస్తులు కూడా ఐదేళ్ళలో 1,160 శాతం పెరిగాయి.2013లో ఆయనకు రూ.6 లక్షలు, 2018లో రూ.81 లక్షలు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లు పేర్కొంటున్నాయి. అంటే ఈ ఎమ్మెల్యే ఆస్తులు 5174 శాతం పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments