Webdunia - Bharat's app for daily news and videos

Install App

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:03 IST)
Ritika Tirkey
సామాజిక మాధ్యమాల్లో 27 ఏళ్ల రితిక టిర్కి పేరు మారుమోగుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేసిన టాటానగర్ - పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌గా మారారు. 
 
జార్ఖండ్‌లోని గిరిజిన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టర్కీ అనే యువతి టాటా నగర్- పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. 
 
అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళ లోకో పైలట్‌గా నిలిచారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమెపైనే వుంది. 
 
సురేఖ యాదవ్ ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ వరకు సుమారు 450 కిలోమీటర్ల దూరం వందే భారత్ రైలు నడిపారు. ఆమె నడిపిన ఈ రైలు షెడ్యూల్ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందుగా గమ్య స్థానాన్ని చేరుకోవడం విశేషం. 
 
తాజాగా సురేఖ బాటలో రితికా టిర్కీ సైతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా రికార్డ్ సాధించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments