Webdunia - Bharat's app for daily news and videos

Install App

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:03 IST)
Ritika Tirkey
సామాజిక మాధ్యమాల్లో 27 ఏళ్ల రితిక టిర్కి పేరు మారుమోగుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేసిన టాటానగర్ - పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌గా మారారు. 
 
జార్ఖండ్‌లోని గిరిజిన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టర్కీ అనే యువతి టాటా నగర్- పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. 
 
అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళ లోకో పైలట్‌గా నిలిచారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమెపైనే వుంది. 
 
సురేఖ యాదవ్ ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ వరకు సుమారు 450 కిలోమీటర్ల దూరం వందే భారత్ రైలు నడిపారు. ఆమె నడిపిన ఈ రైలు షెడ్యూల్ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందుగా గమ్య స్థానాన్ని చేరుకోవడం విశేషం. 
 
తాజాగా సురేఖ బాటలో రితికా టిర్కీ సైతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి గిరిజన లోకో పైలట్‌గా రికార్డ్ సాధించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments