Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (08:53 IST)
పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వధువు కాకుండా ఆమె తల్లి కూర్చొంది. దీన్ని చూసిన వరుడు బిత్తరపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. పెళ్లి పీటలపై వధువు కాకుండా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు ఆందోళనకు దిగి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ బ్రహ్మపురికి చెందిన మొహమ్ద్ అజీం (22) అనే యువకుడుకి శామలీ జిల్లా వాసి మంతశా (21)తో పెళ్ళి కుదిరింది. నిఖాలో వధువు పేరు  వంతాశా కాకండా తాహిరా అని పలకడంతో వరుడుకి అనుమానం వచ్చింది. దీంతో ముసుకు తొలగించి చూడగా మంతాశాకు బదులుగా ఆమె తల్లి తారాహి (45) వధువు వేషంలో కూర్చొనివుంది. ఈ పెళ్లికి వరుడు తరపున పెద్దలుగా వ్యవహరంచిన అతడి అన్న వదినలు వధువు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. 
 
పైగా, అల్లరి చేస్తే అఘాయిత్యం చేసినట్టు కేసు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళనకు దిగిన వరుడు అజీం.. తాను పూర్తిగా మోసపోయానని బోరున విలపిస్తూ, పెళ్లికి రూ.5 లక్షలు ఖర్చు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదలో పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments