Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (08:53 IST)
పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వధువు కాకుండా ఆమె తల్లి కూర్చొంది. దీన్ని చూసిన వరుడు బిత్తరపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. పెళ్లి పీటలపై వధువు కాకుండా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు ఆందోళనకు దిగి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ బ్రహ్మపురికి చెందిన మొహమ్ద్ అజీం (22) అనే యువకుడుకి శామలీ జిల్లా వాసి మంతశా (21)తో పెళ్ళి కుదిరింది. నిఖాలో వధువు పేరు  వంతాశా కాకండా తాహిరా అని పలకడంతో వరుడుకి అనుమానం వచ్చింది. దీంతో ముసుకు తొలగించి చూడగా మంతాశాకు బదులుగా ఆమె తల్లి తారాహి (45) వధువు వేషంలో కూర్చొనివుంది. ఈ పెళ్లికి వరుడు తరపున పెద్దలుగా వ్యవహరంచిన అతడి అన్న వదినలు వధువు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. 
 
పైగా, అల్లరి చేస్తే అఘాయిత్యం చేసినట్టు కేసు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళనకు దిగిన వరుడు అజీం.. తాను పూర్తిగా మోసపోయానని బోరున విలపిస్తూ, పెళ్లికి రూ.5 లక్షలు ఖర్చు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదలో పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments