Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయం గంటకు వేలాడుతున్న యువతి శరీరం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (11:27 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి సంభవించింది. పట్టపగలు ఓ యువతి శరీరం ఆలయంలోని గంటలకు వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన ఆ ఆలయ పూజారి భీతిల్లిపోయి స్థానికలకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో గ్రామస్థులంతా అక్కడకు చేరుకుని షాక్ తిన్నారు. యువతి గొంతుపై కత్తి గాటు ఉండడం, ఆ తర్వాత గంటతో ఉరి వేసుకోవడంతో ఇది బలి వ్యవహారం అని నిర్ధారణకు వచ్చారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యువతి శరీరాన్ని కిందకు దించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. 
 
అయితే ఈ బలి వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు కూడా గ్రామస్థులు ఇది బలి వ్యవహారమేనని చెప్పారు. మరణించిన యువతి, ఆమె తల్లి అమ్మవారిని బాగా నమ్మేవారని, ఈ క్రమంలోనే ఆమె ఏదో కోరిక కోసం తనను తాను బలిచ్చుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments