Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు.. పాఠ్యపుస్తకాలు ముద్రణ పూర్తి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (09:13 IST)
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‍గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలను కూడా హిందీలో ముద్రించారు. ఈ నెల 16వ తేదీన ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. గత యేడాది నుంచి బీటెక్ కోర్సును కూడా ప్రాంతీయ భాషల్లో పలు కాలేజీలు బోధిస్తున్నాయి. 
 
ఇప్పటికే హిందీ భాషలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను ముద్రించగా, వీటిని ఈ నెల 16వ తేదీన భోపాల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రెండు కాలేజీల్లో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాల్సివుంది. ఈ సీట్లు హిందీయేతర రాష్ట్రాలకు మాత్రం సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, గత యేడాది బీటెక్ కోర్సును ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కాలేజీతో పాటు మొత్తం 14 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ముందుకొచ్చారు. ఈ సారి ఆ సంఖ్య 20కి చేరే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments