రాజకీయ సన్యాసం తీసుకుంటా, బీజేపీతో పొత్తు పెట్టుకోను: మాయావతి

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (17:13 IST)
దేశ రాజకీయాల్లో ఆమెది ప్రత్యేక శైలి. ఇంత ఇమేజ్ ఉన్న బిఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆమె వ్యవహార, కార్యకలాపాలు విభిన్నంగా ఉంటాయి.
 
బీజేపీ పార్టీ ఎప్పుడూ కుల, మత సిద్దాంతాలపై, పెట్టుబడిదారీ విధానంపై దృష్టి సారిస్తుందని ఆమె మండిపడ్డారు. తమది ఎప్పుడూ సర్వజన హితమైన పార్టీ అని కొనియాడారు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోనని చెప్పారు.
 
మతతత్వ పార్టీలపై తన పోరాటం కాలానుగుణంగా కొనసాగుతూ ఉంటుందని అన్నారు. తాను ఎవరి ముందు తలవంచే  ప్రసక్తి లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments