Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో పండిట్ హత్య.. భారీ నిరసనలు.. భద్రత కల్పించాలంటూ వినతి

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:40 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బద్గామ్ జిల్లాలో ఓ కశ్మీర్ పండిట్ దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఈ పండిట్ మృత్యువాతపడ్డారు. ఈ హత్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించని పక్షంలో ఇక్కడి ప్రభుత్వ సంస్థల్లో తాము పని చేయలేమని పండిట్ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 
కాగా, హత్యకు గురైన పండిట్‌ను రాహుల్ భట్‌గా గుర్తించారు. ఈ కాశ్మీరీ పండిట్‌కు గత 2010-11లో వలస వచ్చిన వారికి ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద చదూరా తహసిల్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఉద్యోగం చేసుతుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ భట్‌ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో తరచుగా కాశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments