Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్ రాజ్‌బాగ్‌‍ వాణిజ్య భవనంలో మంటలు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:05 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే రాజ్‌బాగ్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ కాంప్లెక్స్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు అధికారికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేస్తుండగా, ఫైర్ ఇంజిన్ అధికారి ఒకరు గాయపడ్డారు. అయితే, ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments