Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం... గోశాలలు దగ్ధం

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:08 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 27 పూరి గుడిసెలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు దేవాలయాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మజాణ్ గ్రామంలోజరిగింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. 
 
పూరి గుడిసెల్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గోశాలలుకూ ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments