Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం... గోశాలలు దగ్ధం

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:08 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 27 పూరి గుడిసెలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు దేవాలయాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మజాణ్ గ్రామంలోజరిగింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. 
 
పూరి గుడిసెల్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గోశాలలుకూ ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments