Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ పేలుడు, ఏడుగురు దుర్మరణం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:07 IST)
తమిళనాడు రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. చెన్నై రాజధానికి 190 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలోని కట్టమన్నార్ కోయిల్ గ్రామంలో ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
 
దీపావళికి టపాకాయలను తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడలూరుకు చెందిన నలుగురు మహిళలు.. ముగ్గురు పురుషులు మృతి చెందారు. షార్ట్ షర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
 
ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిద్రంగా పడిపోయాయి. మాంసపు ముద్దల్లా ఎగిరి దూరంగా పడ్డాయి. హృదయవిదారకంగా దృశ్యాలు ఉన్నాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments