Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రి శశిథర్ రెడ్డి కాషాయ తీర్థం ఖాయం : ఢిల్లీ షాతో భేటీ

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (16:21 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. దీంతో తనకు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని మర్రి శశిధర్ రెడ్డి వీడటం ఖాయమని తేలిపోయింది. 
 
ఢిల్లీలో హోం మంత్రిని కలిసివారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ భేటీ తర్వాత శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. 
 
కాగా, గత కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మర్రి శశిథర్ రెడ్డి విమర్శనాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని, మునుగోడు ఉప ఎన్నికలను ఆయన లైట్‌గా తీసుకున్నారని, పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకువెళ్లినా దానికి బాధ్యడు రేవంత్ రెడ్డేనంటూ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments