Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు.. మావో పార్టీ

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:41 IST)
ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తుంది మావోయిస్టు పార్టీ... మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారని.. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. 
 
ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతున్నారని.. చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జవాన్లు, పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వెల్లడించారు. జవాన్లు పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారణ వ్యక్తం చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments