Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు.. మావో పార్టీ

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:41 IST)
ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది మావోయిస్టు పార్టీ. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తుంది మావోయిస్టు పార్టీ... మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నారని.. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. 
 
ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతున్నారని.. చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జవాన్లు, పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వెల్లడించారు. జవాన్లు పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారణ వ్యక్తం చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments