Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ డుమ్రి పీఎస్ పరిధిలో వంతెనను పేల్చేసిన మావోలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:58 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇటీవలికాలంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెనను మందుపాతర ద్వారా పేల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, ఇదే జిల్లాలో మరో మొబైల్ టవర్‌కు కూడా నిప్పు పెట్టారు. మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు మావోలు వెల్లడించారు. 
 
మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను గ్రేహౌండ్స్ దళాలు మరింత ముమ్మరం చేశాయి. అలాగే, ఏజెన్సీ గ్రామాలను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments