Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్ సింగ్‌కు కరోనా.. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:15 IST)
దేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌కు కూడా కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, మన్మోహన్ సింగ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఓ ప్రకటన చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. జ్వరం కూడా తగ్గిపోయిందని తెలిపారు. 
 
స్వల్పంగా జ్వరం రావడంతో ఈ నెల 19న మన్మోహన్ సింగ్‌.. ప్రీమియర్ ఆస్పత్రిలో చేరారని.. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలిందని.. దాంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరానని తెలిపారు సుర్జేవాలా.
 
ఇక, 88 ఏళ్ల మన్మోహన్ సింగ్... ఇప్పటికే రెండు కోవిడ్ టీకాలు కూడా తీసుకున్నారు.. మరోవైపు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ.. ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ శ్రేణులకు, తోటి భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు.
 
కాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. భారత్ ప్రపంచ రికార్డే సృష్టిస్తోంది. సామాన్యులతో పాటు.. వీవీఐపీలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments