మణిపూర్‌ ఘటన : ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలి

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:09 IST)
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల్ని నగ్నంగా ఊరేగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. మే 3నుంచి మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. 
 
ఇలాంటి ఘటనలు ఇప్పటికి దేశంలో చాలా జరిగాయని, మణిపూర్‌లో ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ధర్మాసనం సుమోటోగా తీసుకుంది. 
 
అంతేకాకుండా బాధిత మహిళల్లో ఒకరి సోదరుడు, తండ్రి మరణించగా.. వారి మృతదేహాలు ఇప్పటికీ కుంటుంబానికి అప్పగించలేదు. ఈ కేసులో దర్యాప్తుకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments