Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండును దొంగలించిన వ్యవహారం .. ఎంత పని చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (14:33 IST)
మామిడి పండును దొంగలించిన వ్యవహారంలో ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన తమిళనాడులోని మయిలాడుదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయిలాడుదురైకి చెందిన కార్తీ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుణశీలన్, మణివాసగన్ అనే యువకులు కార్తీతో వాగ్వివాదానికి దిగారు. 
 
మామిడి పండ్లను దొంగలించిన వ్యవహారంలో గుణశీలన్‌, మణివాసగన్‌లు కార్తీపై దాడి చేశారు. వీరిద్దరూ మామిడి పండ్లను దొంగలించారని.. కార్తీ వీరిద్దరిని తోట యజమానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్తీపై గుణశీలన్, మణివాసగమ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్తీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గుణశీలన్‌, మణివాసగన్‌‌ల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments