Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండును దొంగలించిన వ్యవహారం .. ఎంత పని చేశారో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (14:33 IST)
మామిడి పండును దొంగలించిన వ్యవహారంలో ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన తమిళనాడులోని మయిలాడుదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయిలాడుదురైకి చెందిన కార్తీ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుణశీలన్, మణివాసగన్ అనే యువకులు కార్తీతో వాగ్వివాదానికి దిగారు. 
 
మామిడి పండ్లను దొంగలించిన వ్యవహారంలో గుణశీలన్‌, మణివాసగన్‌లు కార్తీపై దాడి చేశారు. వీరిద్దరూ మామిడి పండ్లను దొంగలించారని.. కార్తీ వీరిద్దరిని తోట యజమానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్తీపై గుణశీలన్, మణివాసగమ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్తీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గుణశీలన్‌, మణివాసగన్‌‌ల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments