Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలతో ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ మధ్యలోనే?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:03 IST)
ముగ్గురమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ ఊపిరి కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మపురిలోని నేచురల్స్ సలూన్‌లో పనిచేస్తున్న రాజా (30) తన మామ కుమార్తె సంధ్యను మొదటి వివాహం చేసుకున్నాడు. 
 
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ నేపథ్యంలో రాజాను తేనికి బదిలీ చేశారు. అక్కడికి వెళ్లిన రాజా.. ధనలక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇలా మరొక ఊరికి బదిలీ అయిన రాజా.. అక్కడ కావ్య (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని మరిచి ఇద్దరు మహిళలను రాజా పెళ్లాడాడు. ఇలా ఇద్దరు భార్యలతో ఉల్లాసంగా గడిపాడు. నాలుగోసారి పుదుచ్చేరికి బదిలీ అయిన రాజా కావ్యతో ఉల్లాసంగా గడిపాడు. కానీ రెండో భార్య ధనలక్ష్మికి పుదుచ్చేరికి రమ్మని పిలిచాడు. 
 
కానీ ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో రాజా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి భర్త చనిపోయిన వార్త విని ముగ్గురు భార్యలు పుదుచ్చేరి లాడ్జికి వచ్చి చూశారు. దీంతో పోలీసులు షాకయ్యారు. రాజాకు ముగ్గురు భార్యలున్న సంగతి అప్పుడే అందరికీ తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments