Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌పై రంగు చెడిపేశాడనీ...

పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:16 IST)
పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని 18 ఏళ్ల యువకుడు ఆరేళ్ల బాలుడిని పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మాలిక్‌పూర్ అనే గ్రామంలో గుర్‌ప్రీత్ సింగ్(18) అనే యువకుడి కుటుంబానికి సొంత ట్రాక్టర్ ఉంది. అయితే ఈ ట్రాక్టర్‌పై ఉన్న కలర్‌ను పొరుగున ఉన్న పిల్లలు చెడిపేస్తూ వస్తున్నారు. 
 
ట్రాక్టర్ రంగు చెడొపొద్దని పలుమార్లు పిల్లలను గుర్‌ప్రీత్ హెచ్చరించాడు. అయినప్పటికీ పిల్లలు ఏమాత్రం పట్టించుకోక పోవడంతో కోపం పెంచుకున్న గుర్‌ప్రీత్.. సుభ్‌ప్రీత్(6) అనే బాలుడిని గ్రామం బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గుర్‌ప్రీత్‌ను అరెస్టు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments