Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కత్తితో 25 సార్లు పొడిచి చంపేశాడు..

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (20:59 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న వాదనలే నేరాలకు తావిస్తున్నాయి. ఇంకా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్‌ మార్కెట్‌ ప్రాంతంలో హరీశ్‌ అనే వ్యక్తి తన భార్య నీలును శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. 
 
ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్‌ బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments