Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్తను అలా హత్య చేశాడు..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (12:25 IST)
వివాహేతర సంబంధాల కారణంగా వివాహ వ్యవస్థపై వున్న నమ్మకం జనాలకు రోజు రోజుకీ తగ్గిపోతుంది. వివాహం అయినా అక్రమ సంబంధాలు నెరపే వారి  సంఖ్య పెరగడం తద్వారా నేరాల సంఖ్య కూడా పెరుగుతూ పోవడం ప్రస్తుతం సహజమైపోయింది. 
 
తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలు భర్తను ప్రియుడు హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కామాక్షికి చెందిన సెల్వరాజ్(35)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
 
అయితే, తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు హతమార్చాడు.  
 
ఆటోకు నిప్పు పెట్టి సెల్వరాజ్‌ను బయటకు రప్పించి.. వెనుక నుంచి భార్య ప్రియుడితోపాటు నలుగురు వ్యక్తులు అతడి గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments