Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి జూ పార్కులో సింహం దాడి.. వ్యక్తి మృతి.. ఎన్‌క్లోజర్‌లోకి ఎలా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:19 IST)
తిరుపతి జూ పార్కులో సింహం దాడికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన 38 ఏళ్ల సందర్శకుడిపై సింహం దాడి చేసింది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేకుంటే మృతుడు లయన్ ఎన్ క్లోజర్‌లోకి వెళ్లాడా అనేది తెలియాల్సి వుంది. 
 
ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ అని గుర్తించారు. ఇప్పటివరకు సింహం దాడి చేసిన వ్యక్తి మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
బాధితుడు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తెలుస్తోంది. దీంతో సింహం అతనిపై దాడి చేయగా.. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన తర్వాత సింహం నోట కరుచుకుని వెళ్లినట్లుగా తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments