Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి మృతిని జీర్ణించుకోలేని సోదరుడు.. చితిలో దూకేశాడు..

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:08 IST)
తనకు వరుసకు సోదరి కజిన్ సిస్టర్ మృతి చెందడాన్ని ఓ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె చితి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు అతన్ని ఇతరులు రక్షించగా, కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మణక్యా గ్రామానికి చెందిన 25 యేళ్ల యువకుడు సుఖ్‌దేవ్ భిల్‌ కజిన్ సిస్టర్ చనిపోయింది. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే, ఆమె మృతిని జీర్ణించుకోలేని భిల్.. ఆమె చితి మంటల్లో దూకేశాడు. అతను మంటల్లో దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు గుర్తించి రక్షించి, ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే, ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. 
 
ఈ ఘటనపై భివారా అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందిస్తూ, భిల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని, ప్రస్తుతం అతను 95 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments