Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్య పెళ్లికొడుకు.. 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్!

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (21:52 IST)
నిత్య పెళ్లికొడుకు.. 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా చేసుకుని అతను వారిని వలలో వేసుకునేవాడు. పెళ్లయిన తర్వాత డబ్బు, నగలతో పరారయ్యేవాడు. 
 
ఫిరోజ్ బారినపడిన వారిలో మహారాష్ట్ర మహిళలే కాదు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. అయితే బాధిత మహిళల్లో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిత్యపెళ్లికొడుకు ఆటకట్టించారు. 
 
అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.6 లక్షలకు పైగా డబ్బు, ఒక ల్యాప్ టాప్, కొన్ని సెల్ ఫోన్లు, కొన్ని చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments