Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:50 IST)
అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ కామాంధుడు. పోలీసులు ఎంతగా గస్తీ కాస్తున్నా.. అమ్మాయిలు ఎంత అప్రమత్తంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ముంబై రైల్వే స్టేషన్లో పలువురు ప్రయాణీకులు చూస్తుండగానే.. ఓ కామాంధుడు యువతిని పట్టుకుని ముద్దెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 
 
ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్న అమ్మాయికి వెనుక నుంచి వచ్చిన ఓ కామాంధుడు ముద్దెట్టాడు. ఆ సమయంలో స్టేషన్‌‌లో చాలామంది వున్నా... ఏ ఒక్కరూ ఆ కామాంధుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
అతడు తనను స్టేషన్ బయటి నుంచే వెంబడిస్తూ వచ్చాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనని అరెస్ట్ చేశారు. అతడి పేరు నరేష్ జోషి (43) అని విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments