Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపేసిన వానరాలు గుంపు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొన్ని కోతుల గుంపు ఓ వ్యక్తిని చంపేశాయి. కోతుల గుంపు కారణంగా మేడపై నుంచి వ్యక్త జారిపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ విరాలను పరిశీలిస్తే, అలీగఢ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి మేడపై కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా వారిపై కోతులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీన్ని గమనించిన మజీద్ (50) అనే వ్యక్తి కోతుల దాడి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ కోతుల గుంపు మజీద్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన మేడపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మజీద్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments