Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపేసిన వానరాలు గుంపు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొన్ని కోతుల గుంపు ఓ వ్యక్తిని చంపేశాయి. కోతుల గుంపు కారణంగా మేడపై నుంచి వ్యక్త జారిపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ విరాలను పరిశీలిస్తే, అలీగఢ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి మేడపై కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా వారిపై కోతులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీన్ని గమనించిన మజీద్ (50) అనే వ్యక్తి కోతుల దాడి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ కోతుల గుంపు మజీద్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన మేడపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మజీద్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments