ప్రియురాలితో హ్యాపీగా వుండాలని వెళ్లాడు.. కానీ ఆత్మహత్య..?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:40 IST)
సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతూ వున్నాయి. తద్వారా నేరాల సంఖ్య కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ప్రియురాలితో గడపడానికి వెళ్లని ఓ వ్యక్తి ఆమె ఇంట్లోనే ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఇంట్లోని ఓ రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోటా, మహావీర్ నగర్ చెందిన 32 ఏళ్ల కుల్దీప్ శర్మకు ఇదివరకే పెళ్లి అయింది. భార్యతో కలిసి మహావీర్‌నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే తరుచూ ఆమె ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా కుల్దీప్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కుల్దీప్‌కు తన ప్రియురాలుకు మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆ ఇంట్లోనే కుల్దీప్ వేరే గదిలో పడుకున్నాడు. అయితే శనివారం చూసేసరికి ప్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కుల్దీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments