Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో హ్యాపీగా వుండాలని వెళ్లాడు.. కానీ ఆత్మహత్య..?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:40 IST)
సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతూ వున్నాయి. తద్వారా నేరాల సంఖ్య కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ప్రియురాలితో గడపడానికి వెళ్లని ఓ వ్యక్తి ఆమె ఇంట్లోనే ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఇంట్లోని ఓ రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోటా, మహావీర్ నగర్ చెందిన 32 ఏళ్ల కుల్దీప్ శర్మకు ఇదివరకే పెళ్లి అయింది. భార్యతో కలిసి మహావీర్‌నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే తరుచూ ఆమె ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా కుల్దీప్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కుల్దీప్‌కు తన ప్రియురాలుకు మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆ ఇంట్లోనే కుల్దీప్ వేరే గదిలో పడుకున్నాడు. అయితే శనివారం చూసేసరికి ప్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కుల్దీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments