Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంకుల్ అని పిలిచిన పాపానికి 18 ఏళ్ల బాలికపై దాడి

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (17:32 IST)
అంకుల్ అని పిలిచిన పాపానికి ఉత్తరాఖండ్‌లో 18 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని 18 ఏళ్ల బాలిక అంకుల్‌ అని పిలిచింది. దీంతో ఆ బాలికను ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితురాలు నిషా అహ్మద్‌‌గా గుర్తించబడింది. 
 
డిసెంబర్ 19వ తేదీన, టీనేజ్ అమ్మాయి బ్యాడ్మింటన్ రాకెట్ కొనుగోలు చేసింది. మంగళవారం, ఆమె రాకెట్ మార్పిడి కోసం దుకాణానికి వెళ్లగా, దాని తీగలు కొన్ని విరిగిపోవడాన్ని గమనించింది. మోహిత్ కుమార్‌గా గుర్తించబడిన దుకాణదారుడు అతన్ని మామ అని సంబోధించడంతో విసుగు చెంది ఆమెను దారుణంగా కొట్టాడు. బాలిక తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. 
 
వైద్య సదుపాయంతో అప్రమత్తమైన పోలీసులు కేసును సుమోటోగా తీసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments