Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువధ నిషేధంపై మమత ఫైర్: మోడీ చెప్పిందే ప్రజలు తినాలా? ఇదేంటి?

''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్

Webdunia
మంగళవారం, 30 మే 2017 (11:51 IST)
''పశు వధ నిషేధం''పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం కల్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మమత బెనర్జీ విమర్శించారు. భారతీయులు ఏం తినాలనే విషయాన్ని మోడీ సర్కారు చెప్తుండటం ప్రజాస్వామ్య వ్యతిరేకమని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవటం తగదని హితవు పలికారు. 
 
ప్రజల ఆహార అలవాట్లపై కేంద్రం సర్కారు విషయంలో చట్టపరమైన పోరాటం చేసేందుకు సెక్యులర్ పార్టీలన్నీ కలిసి రావాలని మోడీ సర్కారు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలను తూట్లు పొడిచేదేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం భారత వ్యవస్థను దెబ్బతీసి, ప్రజల మధ్య అంతరాలను పెంచే ఇలాంటి నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments