Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. మహిషాశుర మర్దినిగా మమత!

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:26 IST)
పశ్చిమ బెంగాల్‌లోని మదనాపూర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్‌లో మహిషాసురుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..  మహిషాశుర మర్దిని దుర్గాదేవిగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ వున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మదనాపూర్ జిల్లా మిడ్నాపూర్‌లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఇది ఎవరు పెట్టారు అనేదానిపై ఎవ్వరు నోరు మెదపటంలేదు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్‌లో వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందీ పోస్టర్. ఈ ఫోటోలో మోదీతో పాటు అమిత్ షాను కూడా రాక్షసుడిగా చూపించారు.
 
దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments