Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. మహిషాశుర మర్దినిగా మమత!

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:26 IST)
పశ్చిమ బెంగాల్‌లోని మదనాపూర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్‌లో మహిషాసురుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..  మహిషాశుర మర్దిని దుర్గాదేవిగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ వున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మదనాపూర్ జిల్లా మిడ్నాపూర్‌లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఇది ఎవరు పెట్టారు అనేదానిపై ఎవ్వరు నోరు మెదపటంలేదు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్‌లో వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందీ పోస్టర్. ఈ ఫోటోలో మోదీతో పాటు అమిత్ షాను కూడా రాక్షసుడిగా చూపించారు.
 
దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments