కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే విజయం

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (14:52 IST)
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి శశి థూరర్‌పై ఆయన గెలుపొందారు. ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లలేదు. 
 
కాగా, 135 యేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గత 24 యేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలువలి వ్యక్తి చేపట్టనుండటం గమనార్హం. దీంతో ప్రస్తుతం అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనబోతున్నారు. 
 
మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గేకు కాంగ్రెస్ నేతలు నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఖర్గేకు శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కొత్త అధ్యాయనం ప్రారంభంకాబోతుందని చెప్పారు. 
 
ప్రస్తుతం ఖర్గే వయసు 80 యేళ్లు. కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా భల్కి తాలూకా వరాపట్టి గ్రామంలో 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధాబాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గే బౌద్ధమతాన్ని అనుసరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments