Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోల్వో బస్సును ఢీకొన్న ట్రక్కు... 18 మంది మత్యువాత

Webdunia
బుధవారం, 28 జులై 2021 (07:50 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ పరిధిలోని రామ్‌సనేహీఘాట్ వద్ద చోటుచేసుకుంది.
 
ప్రమాదానికి గురైన బస్సు హర్యానా రాష్ట్రంలోని పల్వల్ నుంచి బీహార్‍‌కు కొంతమంది కూలీలను ఎక్కించుకుని వెళుతోంది. వందమంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మంది మృతి చెందారు. 
 
బారాబంకీ ఎస్పీ యమునా ప్రసాద్ మాట్లాడుతూ, ఈ బస్సు మరమ్మతుకు గురవడంతో, దానిని రామ్ సనేహీఘాట్ వద్ద నిలిపివుంటారు. ఇంతలో ఒక ట్రక్కు ఈ బస్సును బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments